ఇమ్రాన్ ఖాన్ భార్య రెహాం కోసం రూ.3లక్షల నెక్లెస్ కొన్న విపక్షం
కరాచీ: ముత్తాహిదా ఖ్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) నాయకులు కిష్వార్ జాహ్రా రెండు రోజుల క్రితం పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ భార్య రెహామ్ ఖాన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెహామ్ ఖాన్కు రెండు లక్షల తొంభై వేల రూపాయల విలువ గల నెక్లెస్ను తమ పార్టీ కొని పెట్టిందన్నారు.
ఎంక్యూఎం పార్టీ ఈ నెక్లెస్ కొని పెట్టిందని, ఇమ్రాన్, రెహామ్ ఖాన్ కరాచీ వచ్చినప్పుడు దానిని రెహామ్ ఖాన్కు ఇస్తామని చెప్పారు. అయితే, కరాచీ వచ్చిన రెహామ్ ఖాన్ దానిని అందుకోలేదు.

అంతేకాదు, దీనిపై రెహామ్ ఖాన్ స్పందిస్తూ.. తనకు తన భర్త ఇమ్రాన్ ఖానే పెద్ద బంగారం అన్నారు. దీనిపై ఎంక్యూఎం నేతలు స్పందిస్తూ... ఈ నెక్లెస్ బహుమతిని తాము రెహామ్ ఖాన్ ఇంటి చిరునామాకు పంపిస్తామని చెప్పారు. ఓ డ్రెస్, సాండిల్స్ ఇమ్రాన్ ఖాన్కు పంపిస్తామన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications