పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ: బంగ్లాదీ అదే వాదన
ఢాకా: పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పాక్ను ఉగ్రదేశంగా ప్రకటించాలని ఇప్పటికే భారత్ డిమాండ్ చేస్తోంది. దీనికి ఇతర దేశాల మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా మన దాయాదికి షాకిచ్చింది.
ఐక్య రాజ్య సమితి పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని బంగ్లాదేశ్ దౌత్య అధికారి కోరారు. సార్క్ చరిత్రలోనే తొలిసారి ఎనిమిది దేశాల్లో నాలుగు దేశాలు సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించడం చాలా తీవ్రమైన అంశమని ఆయన అన్నారు.

దీనిని చాలా బలమైన సందేశంగా గుర్తించాలని భారత్లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ సయ్యద్ మౌజెమ్ అలీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా పాకిస్థాన్ను గుర్తించి అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకిని చేయాలన్నారు.
భవిష్యత్తులో విదేశీ పాలసీల అంశంలో పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుందో ఇక ఆ దేశ ఇష్టమన్నారు. బంగ్లాదేశ్లోని ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ సహాయం చేయడం వెంటనే ఆపేయాలని సయ్యద్ అలీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉరీ ఘటన అనంతరం పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా పరిగణించాలని భారత్ కోరుతోంది.
-
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications