యూఎస్ వైమానిక దాడులు: 150 మంది ఉగ్రవాదులు అంతం
ఆఫ్రికా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్ )ను టార్గెట్ చేసుకుని ఇంతకాలం ఇరాక్, సిరియాల్లో దాడులు చేసిన అమెరికా సైన్యం ఇప్పడుఅల్ ఖైదా ఉగ్రవాదుల అనుబంధ సంస్థల మీద కన్ను వేసింది. ఆఫ్రికా గడ్డ మీద వైమానిక దాడులు చేసింది.
సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్ (అల్ ఖైదా అనుబంధ సంస్థ)కు చెందిన 150 మంది ఉగ్రవాదులు ఈ వరుస దాడుల్లో అంతం అయ్యారని అమెరికా రక్షణ శాఖ విభాగం పెంటాగాన్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారాల్లో ఈ దాడులు చేశామని అమెరికా రక్షణ శాఖ అధికారులు వివరించారు.

సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షణా బలగాల మీద దాడులు చెయ్యడానికి 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తున్నదని అమెరికా సైన్యం గుర్తించింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాల మీద అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఉగ్రవాదులు మాత్రం చనిపోయారని, సామాన్య పౌరులు ఎవరూ చనిపోలేదని, కనీసం గాయాలు కాలేదని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న అల్ షబాబ్ సంస్థ విదేశీయులనే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని అమెరికా సైన్యం తెలిపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications