హైదరాబాదులో మరో ట్రిపుల్ మర్డర్: భార్య, పిల్లల్ని చంపి లొంగిపోయిన భర్త
హైదరాబాద్: నగరంలో మరో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో భర్తనే భార్యను, తన పిల్లలను దారుణంగా చంపేశాడు. మృతుడు హరీందర్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
హరీందర్, జ్యోతిలు(33) భార్యాభర్తలు. వారికి అభిజిత్ (6), సహస్ర (4) ఇద్దరు పిల్లలు. హరీందర్ గత కొందకాలంగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తనను నిత్యం వేధిస్తున్నందున భార్యను, పిల్లలను చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకుంది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications