హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో మరో ట్రిపుల్ మర్డర్: భార్య, పిల్లల్ని చంపి లొంగిపోయిన భర్త

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో భర్తనే భార్యను, తన పిల్లలను దారుణంగా చంపేశాడు. మృతుడు హరీందర్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.

కన్న కొడుకును దారుణంగా కొట్టిన వీడియో: నటుడు సుధీర్ బాబు ఆగ్రహంకన్న కొడుకును దారుణంగా కొట్టిన వీడియో: నటుడు సుధీర్ బాబు ఆగ్రహం

హరీందర్, జ్యోతిలు(33) భార్యాభర్తలు. వారికి అభిజిత్ (6), సహస్ర (4) ఇద్దరు పిల్లలు. హరీందర్ గత కొందకాలంగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోందని తెలుస్తోంది.

Another triple murder in Hyderabad

ఈ నేపథ్యంలో తనను నిత్యం వేధిస్తున్నందున భార్యను, పిల్లలను చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకుంది.

English summary
Another triple murder in Hyderabad by husband. Husbaned killed wife and two children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X