Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాదులో మరో ట్రిపుల్ మర్డర్: భార్య, పిల్లల్ని చంపి లొంగిపోయిన భర్త

హైదరాబాద్: నగరంలో మరో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఈ ఘటనలో భర్తనే భార్యను, తన పిల్లలను దారుణంగా చంపేశాడు. మృతుడు హరీందర్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.

హరీందర్, జ్యోతిలు(33) భార్యాభర్తలు. వారికి అభిజిత్ (6), సహస్ర (4) ఇద్దరు పిల్లలు. హరీందర్ గత కొందకాలంగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. ఈ విషయమై ఇరువురి మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోందని తెలుస్తోంది.

Another triple murder in Hyderabad

ఈ నేపథ్యంలో తనను నిత్యం వేధిస్తున్నందున భార్యను, పిల్లలను చంపినట్లు నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో చోటు చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+