పిల్లలతో సహా ట్యాంక్బండ్లో దూకేందుకు ఆటోడ్రైవర్ యత్నం.. పోలీసులను చూసి పరార్
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకుందామని పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తి... అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారైన ఘటన ఇది. ఈ ఘటన నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హసన్ ఉల్ హక్ అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ట్యాంక్బండ్కు వచ్చాడు. పిల్లలతో సహా ట్యాంక్బండ్లో దూకేందుకు యత్నించాడు.

అదే సమయంలో లేక్ పోలీసులు అక్కడకు రావడంతో చిన్నారులను అక్కడే వదిలి హసన్ పరారయ్యాడు. ట్యాంక్ బండ్ వద్ద ముగ్గురు చిన్నారులను గమనించిన పోలీసులు వారిని తమ అదుపులోకి తీసుకున్నారు.
హసన్ కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం ఆ చిన్నారులను వారికి అప్పగించారు. ఆసిఫ్నగర్కు చెందిన హసన్ ఉల్ హక్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యా యత్నానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని వారు గుర్తించారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications