కేసీఆర్ది మేకపోతు గాంభీర్యమే.. బీజేపీ ఎంపీల విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించింది. కేసీఆర్ పాలనలో ప్రగతి పడకేసిందని విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరింది.

సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు. అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీ అంటే కేసీఆర్ వెన్నులో వణుకు అని ఆరోపించారు. కానీ పైకి మాత్రం ధైర్యం ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై లోక్ సభను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మరో ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో తెలుపాలని ప్రశ్నించారు. తాము చేసింది .. మానీ ఇతరులను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ముందు తాము చేసిన పనులను వివరించాలని సూచించారు. అలా కాకుండా ఉన్నది లేన్నట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications