కేసీఆర్ది మేకపోతు గాంభీర్యమే.. బీజేపీ ఎంపీల విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించింది. కేసీఆర్ పాలనలో ప్రగతి పడకేసిందని విమర్శలు గుప్పించింది. దమ్ముంటే ప్రత్యక్ష పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరింది.

సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపూరావు. అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, మోడీ అంటే కేసీఆర్ వెన్నులో వణుకు అని ఆరోపించారు. కానీ పైకి మాత్రం ధైర్యం ఉన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై లోక్ సభను టీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని మరో ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో తెలుపాలని ప్రశ్నించారు. తాము చేసింది .. మానీ ఇతరులను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ముందు తాము చేసిన పనులను వివరించాలని సూచించారు. అలా కాకుండా ఉన్నది లేన్నట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications