హైదరాబాదులో మరో దారుణం: బండరాయితో మోది బీటెక్ విద్యార్థిని అనూష హత్య
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో మరో దారుణం జరిగింది. అనూష అనే విద్యార్థిని దారుణ హత్యకు గురయింది. ఆమె తలపై బండరాయితో మోడీ దుండగులు హత్య చేశారు.
అనూష బీటెక్ పూర్తి చేసింది. హయత్ నగర్లో ఉంటూ పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటోంది. ఇందుకోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. అనూష స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ. కాగా, ఇటీవలే చందా నగర్లో ట్రిపుల్ మర్డర్ సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Recommended Video


అతనే హత్య చేశాడా?
అనూషను నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం అతను హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. నాలుగు నెలల క్రితం అనూషకు మోతీలాల్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఫ్యామిలీ గొడవల కారణంగా పెళ్లి రద్దయింది. అయితే అనుషను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని మోతీలాల్ కుటుంబ సభ్యులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఆమె హత్య రెండు రోజుల క్రితమే చోటు చేసుకుంది. అతనే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
మూసీ తీరాన మహత్తరం -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications