రోహిత్ ఆత్మహత్య తర్వాత..: ఇఫ్లూలో 11 మంది విద్యార్థుల సస్పెన్షన్
హైదరాబాద్: ఇంగ్లీష్ - విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ - ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో విద్యను అభ్యసిస్తున్న పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ యూవర్సిటీ నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విద్యార్థులపై ఆరోపణ. యూవర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీసేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వేముల రోహిత్ మృతికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు రాజీనామా చేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా, ఇఫ్లూలో పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో.. విద్యార్థులు గురువారం సాయంత్రం భారీ ఎత్తున ర్యాలీ తీసేందుకు సన్నద్దమవుతున్నారు. విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications