రోహిత్ ఆత్మహత్య తర్వాత..: ఇఫ్లూలో 11 మంది విద్యార్థుల సస్పెన్షన్
హైదరాబాద్: ఇంగ్లీష్ - విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ - ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో విద్యను అభ్యసిస్తున్న పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ యూవర్సిటీ నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విద్యార్థులపై ఆరోపణ. యూవర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీసేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వేముల రోహిత్ మృతికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు రాజీనామా చేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా, ఇఫ్లూలో పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో.. విద్యార్థులు గురువారం సాయంత్రం భారీ ఎత్తున ర్యాలీ తీసేందుకు సన్నద్దమవుతున్నారు. విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications