ఆ ఐదుగురికి డబుల్ హ్యాట్రిక్.. ఆరు సార్లు గెలిచిన ప్రజానేతలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారు ప్రజలు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు ఫిదా అయిపోయారు. గులాబీ రంగుకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు మరోసారి కారు గుర్తుకు పట్టం కట్టారు. కొన్నిచోట్ల పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కట్టబెట్టారు. సిద్ధిపేట నుంచి బరిలో నిలిచిన హరీశ్ రావు లక్షకు పైచిలుకు మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)
అదలావుంటే ఐదుగురు టీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ ప్రజాభిమానంతో వరుసగా ఎన్నికవుతూ రావడం విశేషం.


More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications