రేవంత్ మా పార్టీ సిఎం అభ్యర్థి, బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
టిడిపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బిజెపిలో చేరితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుండి రేవంత్ రెడ్డి సిఎం అభ్యర్థి అవుతారని చెప్పారు.
హైదరాబాద్:టిడిపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బిజెపిలో చేరితే 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుండి రేవంత్ రెడ్డి సిఎం అభ్యర్థి అవుతారని చెప్పారు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. ఆయన బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది.అయితే ఈ ప్రచారాలను రేవంత్ ఖండించారు. అయితే తాజాగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

బిజెపిలో రేవంత్ రెడ్డి చేరితే 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డే సిఎం అభ్యర్థి అవుతారని రాజాసింగ్ చెప్పారు.శనివారం నాడు అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎన్ని సార్లు సిఎంకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదన్నారు. రెండు రోజుల పాటు సిఎం క్యాంప్ ఆఫీసు ముందే కూర్చొంటానని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!












Click it and Unblock the Notifications