వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ ... మురళిధర్ రావు

|
Google Oneindia TeluguNews

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని మరోసారి స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్‌ రావు, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం అవరణంలో బాంబులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

next target will be the telangana state: Muralidhar Rao

దక్షిణాదిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ తమ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఈ నేపథ్యంలోనే నిన్న కర్ణాటకను చేజిక్కుంచుకుంటే మిగిలింది తెలంగాణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు రాజకీయ పోరాటం అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. దక్షిణాదిలో బీజేపీ గెలుపుకు కర్ణాటక ఊతం ఇస్తుందని అన్నారు. ఇక రాబోయో రోజుల్లో, టీఆర్ఎస్‌ను, రాజకీయంగా అభివృద్ది పరంగా ఎదుర్కోనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.

English summary
Telangana state, will be next terget to bjp ,said the BJP national general secretary Murlider Rao part of karnataka state victory bjp activist celebrates the in frot of the party office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X