మహిళకు అసభ్యకర వాట్సాప్: సీఐడీ ఇన్స్పెక్టర్పై నిర్భయ కేసు
కరీంనగరం: సిఐడీ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి పైన నిర్భయ కేసు నమోదైంది. మాజీ ఏఎస్సై మోహన్ రెడ్డి కేసులో విచారణ అధికారిగా ఉన్న దయాకర్ రెడ్డి కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీలో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఓ మహిళకు దయాకర్ రెడ్డి వాట్సాప్, ఫోన్ల ద్వారా అసభ్యకర సందేశాలు పంపించారని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. కేసులో భాగంగా విచారించాల్సిన మహిళా ఉద్యోగికి వాట్సాప్లో అతను అసభ్యకర సందేశాలు పంపి అడ్డంగా దొరికిపోయాడని తెలుస్తోంది.

దయాకర్ రెడ్డి పైన కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. కరీంనగర్లో పని చేస్తూ అక్రమ వడ్డీ వ్యాపారంలో ఇర్కుకున్న ఏఎస్సై మోహన్ రెడ్డి కేసును ప్రభుత్వం సీఐడీకి అఫ్పగించిన విషయం తెలిసిందే.
కేసులో భాగంగా ఓ మహిళా ఉద్యోగినిని విచారించాల్సి వచ్చింది. దయాకర్ రెడ్డి ఆమెను విచారిస్తున్నారు. అనంతరం ఆమెకు వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించాడు. వీటిని ఆమె పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు రూపంలో పంపించారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications