ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు: కోదండరామ్
మెదక్ : ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు జెఎసి చైర్మెన్ కోదండరామ్ ,ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
మంగళవారంనాడు ఆయన మెదక్ లో మీడియాతో మాట్లాడారు.తన వెనుక ఎవరూ లేరన్నారు. రైతు ప్రయోజనాల కోసమే తాను దీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వమే మంచి చెడులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

సాటి మనిషిగా స్పందిస్తున్నానని చెప్పారు.తాను చేసే కార్యక్రమాల్లో తప్పులుంటే సరిదిద్దుకొంటానని ఆయన చెప్పారు.రాజకీయ చర్చల్లో కూడ తనపై దాడి చేసే సంస్కృతి సరికాదన్నారాయన.రైతు దీక్ష పై ప్రభుత్వం విమర్శలు చేయడం సరికాదన్నారాయన.
రైతు దీక్షకు దిగితే కాంగ్రెస్ పార్టీ ఎజెండాను అమలు చేస్తున్నానని చెప్పడం సరైంది కాదన్నారాయన. తనపై ప్రభుత్వం చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications