రూ.500 నోటుపై షాక్, మరిన్ని ఆంక్షలు: ఇక అక్కడ తీసుకోరు
నవంబర్ 10వ తేదీ తర్వాత పాత రూ.500 నోట్లను మెట్రో, రైళ్లు, బస్సులలో తీసుకోరు.
న్యూఢిల్లీ: నవంబర్ 10వ తేదీ తర్వాత పాత రూ.500 నోట్లను మెట్రో, రైళ్లు, బస్సులలో తీసుకోరు. నోట్ల రద్దు అనంతరం ప్రజల ఇబ్బందుల నేపథ్యంలో పాత రూ.500 నోటును పలు చోట్ల వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
అందులో పబ్లిక్ రవాణా వ్యవస్థ, రైల్వే టిక్కెట్లు, మెట్రో టిక్కెట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలలో డిసెంబర్ 15వ తేదీ వరకు పాత రూ.500 నోటును ఉపయోగించవచ్చునని కేంద్రం చెప్పింది. అయితే, ఇప్పుడు దానిని కుదించింది.

బంగారం ధర పతనం కొనసాగుతోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో 10 గ్రా. స్వచ్ఛమైన బంగారం రూ.130 కోల్పోయి 28,580కు చేరింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయిందని బులియన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications