హైదరాబాద్లో రూ.2.58 కోట్ల పాత నోట్లు స్వాధీనం
నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి పాత నోట్లను మారుస్తామంటూ నమ్మిస్తూ మెసాలకు పాల్పడుతున్నట్లు సమాచారమందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. అనంతరం ఎట్టకేలకు ఈ ముఠాను పట్టుకున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.2.58 కోట్ల విలువైన రద్దయిన పాత నోట్ల కట్టలు వెలుగు చూశాయి. నిందితులు ఈ నోట్లను హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలిస్తూ బహదూర్పుర పోలీసులకు పట్టుబడ్డారు.
ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా, ఆయన అనుచర బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 2.598 కోట్ల పాతనోట్లను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications