సంగారెడ్డిలో భూకంపం: భయంతో పరుగులు తీసిన జనం
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం రాత్రి 7.26 గంటల సమయంలో ఐదు సెకన్లపాటు భూమి కంపించింది. ఈ సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల వ్యవదిలో రెండుసార్లు భు ప్రకంపనలు రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు జనవరి 27న న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది.

ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం
ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం మరోసారి భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత నమోదైంది. గత కొద్ది రోజులుగా వరుస భూకంపాలతో ఆఫ్ఘాన్ అల్లాడిపోతోంది. ప్రకంపనలు చోటు చేసుకుంటుండటంతో భయంతో ప్రజలు బయటకు పరులుగు తీస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మంగళవారం మద్యాహ్నం 3.17 నిమిషాలకు భూ కంపం సంభవించింది.
ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. కాగా, జనవరి నెలలోనూ ఆఫ్ఘాన్ లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. తాజాగా ఈ నెల ప్రారంభంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications