ఉదయమే గుడికెళ్లి తరుణ్!: నెలలో 15రోజులు గోవాలో, డ్రగ్స్ నిందితులతో ఫొటోలు!
శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: శనివారం ఉదయం నుంచీ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో టాలీవుడ్ హీరో తరుణ్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయనకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా, నెలలో 15రోజులపాటు తరుణ్ గోవాలనే ఉంటారని సిట్ తేల్చినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను కూడా తరుణ్కు చూపించినట్లు తెలిసింది. అంతేగాక, బీచ్ హౌస్లో డ్రగ్స్ సరఫరా అవుతోందా? అనే విషయంపై ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. తరుణ్ దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ నిందితులు కూడా ఉండటంతో ఈ విషయంపై లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

కాగా, అంతకు ముందు ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన తరుణ్ మార్గమధ్యంలో గుడికి వెళ్లి దేవుడుకి దండం పెట్టుకున్నాడు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి తరుణ్ తన తండ్రితో కలిసి వచ్చిన విషయం తెలిసిందే.
తన ఇంటి నుంచి కారులో జూబ్లీహిల్స్ 12 వద్దకు రాగానే అక్కడ ఓ గుడి కనిపించింది. దీంతో అక్కడే కారుని ఆపి తరుణ్ ఆయన తండ్రి ఆ గుడిలోకి వెళ్లి మొక్కుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సిట్ ఆఫీసుకు వెళ్లారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications