సిఫార్సు: పీవీకి భారతరత్న, సార్కు పద్మవిభూషణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధం చేసింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ప్రొఫెసర్ జయశంకర్ పేరును పద్మ విభూషణ్, ప్రొఫెసర్ జి. రామిరెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపనుంది.

వీరితోపాటు పద్మశ్రీ అవార్డుకు సీనియర్ డైరెక్టర్ జి. నర్సింగారావు, చిత్రలేఖన కళాకారుడు కాపు రాజయ్య పేర్లను ప్రభుత్వం సిఫారసు చేయాలని నిర్ణయించింది.
మరికొంత మంది పేర్లను కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితాపై సిఎం కె చంద్రశేఖర్ రావు ఆమోద ముద్ర వేసి కేంద్రానికి పంపనున్నారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications