గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సన్నాహాలు.. త్వరలో టీఎస్పీఎస్సీ ప్రకటన..!
Recommended Video

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మల్టీజోనల్ ఆధారంగా పోస్టుల విభజన ప్రక్రియను సీఎస్ సమీక్షిస్తున్నారని.. అది పూర్తయితే త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామంటున్నారు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్.
ఇప్పటివరకు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న అన్నీ పోస్టులకు రాత పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగ ప్రకటనల ప్రతిపాదనలు పెండింగ్ లో లేవని చెప్పారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 36,182 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా.. 16,050 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. వీటికి సంబంధించి ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అయితే మరో 14,488 పోస్టులకు రిజల్స్ట్ తో పాటు మెరిట్ లిస్టులు ప్రకటించామని.. నియామకాల ప్రక్రియ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు.

కొన్ని నియామకాలకు సంబంధించి అర్హతల విషయంలో కొందరు కేసులు వేశారని.. అందుకే అవి పూర్తిచేయడంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. కేసులు పరిష్కరించుకుంటూ ముందుకెళుతుండటంతో కొన్ని నియామకాలకు సమయం పడుతోందని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications