బే ఏరియాలో తెలంగాణపై సమావేశం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు, విద్యార్దులు, ఉద్యోగులు తదితరులు జెఎసిగా ఏర్పడడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యమ కార్యాచరణ సమితికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు విడివిడిగా, కలివిడిగా ఉన్నప్పుడు ఉద్యమ పరిస్థితులను ఎన్నారైలు బేరీజు వేసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఉద్యమంలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా సహాయ నిరాకరణ వంటి శాంతియుత పద్దతుల ద్వారా తెలంగాణ కోసం పోరాడాలని వారు సూచించారు. వ్యాపార సముదాయాలపై తెలంగాణ పేర్లు లిఖించమని కోరడం, తెలంగాణేతర వస్తువులను బహిష్కరించడం వంటి పద్దతులను వారు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించిన ఎన్నారైలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications