అమెరికాలో తెలుగు సాహిత్య సదస్సు

మందపాటి సత్యం త్రిపురనేని గోపీచంద్ రచనల గురించి, చంద్రహాస్ ముద్దుకూరి, వంగూరి చిట్టెన్రాజు శ్రీశ్రీ కవిత్వంపై ప్రసంగించారు. డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి శ్రీశ్రీమీద రాసిన సిరిసిరి మువ్వ పద్యాలను వినిపించారు.
శ్రీశ్రీ రచించిన 'సిప్రాలి' శతక పద్య పుస్తకాన్ని, అమెరికా తెలుగు పుస్తక సమాఖ్యని వంగూరి ఫౌండేషన్ నిర్వాహకులు కేతువిశ్వనాథరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. జంపాల చౌదరి 'తెలుగుకథలో పరిణామం' అనే అంశంపై, డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి 'భారతీయ సంస్కృతిపై-వేద సాహిత్యం' అనే అంశంపై ప్రసాద్ తుర్లపాటి 'ఆంధ్రశతక సాహిత్యం - మావన వనరుల నిర్వాహణ' పై ప్రసంగించారు. తోటకూర ప్రసాద్, టాంటెక్స్ అధ్యక్షులు శ్రీధర్ కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications