2జి స్పెక్ట్రమ్ పై ఎన్నారైల లేఖలు

2జి స్పెక్ట్రమ్ లో నష్టపోయిన 46 బిలియన్ డాలర్ల మొత్తం చిన్నదేమీ కాదని, 30 లక్షల పాఠశాల భవనాలు నిర్మించవచ్చునని లేదా వేయి నాగార్జున సాగర్ ఆనకట్టలను నిర్మించవచ్చునని లేదా 2.5 మిలియన్ కొత్త నర్సింగ్ హోమ్ లను పెట్టవచ్చునని సన్నీవాలె లో ఉద్యమాన్ని నడిపిస్తున్న రవీంద్ర నందం అన్నారు. లాస్ ఎంజెల్స్ లో ప్రధానికి లేఖలు రాయడానికి ఎన్నారైలను సమీకరించిన వర్మ దంతలూరి రాజీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభకోణం తీరుపై దినేష్ పగడాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్సులను రద్దు చేయడం ద్వారా, విండ్ ఫాల్ టాక్స్ లు వేయడం ద్వారా దేశాన్ని మోసం చేసే వారు సామాజిక, రాజకీయ హోదాను కోల్పోవడమే కాకుండా దివాళా తీస్తారనే సందేశం ఇవ్వాలని హూస్టన్ లోని ఎన్నారై హైమా సాగి అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications