టిడిఎఫ్ సభ్యులతో కోదండరామ్

రెడీ మేడ్ రాజధాని ఆంధ్ర నాయకులకు కనిపించడమే కాకుండా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా గోదావరి నదులు పరీవాహక ప్రాంతాలు వారు గుర్తించారని ఆయన చెప్పారు. ఆంధ్ర నాయకులు, మీడియా తెలంగాణను అణచివేశారని చెప్పడానికి ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వేయలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వేశారని, అయితే నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని, అయినా మన లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదని ఆయన అన్నారు. ప్రసంగం పూర్తయిన తర్వాత టిడిఎఫ్ సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలంగాణ కోసం పోరాడకపోతే భవిష్యత్తు లేదని ఈ ప్రాంత నాయకులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications