టిడిఎఫ్ సభ్యులతో కోదండరామ్

రెడీ మేడ్ రాజధాని ఆంధ్ర నాయకులకు కనిపించడమే కాకుండా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా గోదావరి నదులు పరీవాహక ప్రాంతాలు వారు గుర్తించారని ఆయన చెప్పారు. ఆంధ్ర నాయకులు, మీడియా తెలంగాణను అణచివేశారని చెప్పడానికి ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వేయలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వేశారని, అయితే నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని, అయినా మన లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదని ఆయన అన్నారు. ప్రసంగం పూర్తయిన తర్వాత టిడిఎఫ్ సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలంగాణ కోసం పోరాడకపోతే భవిష్యత్తు లేదని ఈ ప్రాంత నాయకులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications