వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా మినెసోటాలో ఘనంగా తెలంగాణ నైట్
తెలంగాణాకోసం అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన వారు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. భారత దేశం నుంచి వచ్చిన శివనాగులు ఈ కార్యక్రమానికి హాజరై అందరినీ అలరించారు. ఈ సందర్భంగా మంచి చిత్రాల ప్రదర్శన కూడా జరిగింది. బతుకమ్మ, బోనాలు కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమానికి మినెసొట ఆడిటర్ రెబెకా ఆటో హాజరు కావడం ఒక విశేషం.
Comments
Story first published: Monday, June 14, 2010, 10:06 [IST]