ప్రవాసాంధ్ర వనితా వేదిక కార్యక్రమం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 2010 సంవత్సరానికి గానూ మొట్టమొదటిది వనితావేదిక కార్యక్రమం ఇటీవల ఫార్మర్స్ బ్రాంచ్ గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. టాంటెక్స్ ఉపాధ్యక్షురాలు, వనితావేదిక కమిటీ చైర్ గీతా దమ్మన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎందరో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా కమిటీ సభ్యులు ఇందూరెడ్డి మందాడి, సుమన కేతా సంయుక్తంగా ఏర్పాటు చేసిన చర్చా వేదికను నిర్వహించవలసిందిగా అమెరికా తెలుగు సంఘం మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు సంధ్య గవ్వాను ఆహ్వానించారు.
తరువాత కమిటీ సభ్యులు కస్తూరి ఇనగంటి, రాజేశ్వరి ఉదయగిరి విన్నూత్న రీతిలో నిర్వహించిన పాటల పోటీ ఆసక్తికరంగా సాగింది. పదికిపైగా బృందాలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలకు స్దానిక సంగీత కళాకారులు మీనాక్షి అనిపిండి, రాజేష్ చిలుకూరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. స్ధానిక చిన్నారులు కూడా దీనిలో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించడం ప్రేక్షకులను అలరించింది. అనంతరం కల్యాణి సిద్దార్ధ, గీతా దమ్మన్నకలిసి నిర్వహించిన సినిమా క్విజ్ ఆడియో, వీడియోల ప్రదర్శనతో అధ్యంతం ఆసక్తికరంగా సాగింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications