అమెరికాలో ఆంధ్రా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

రంజిత్ తండ్రి సూరిబాబు మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం బొంకూరు, మెన్నుపాడు, పుల్లూరు గ్రామాలకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రంజిత్ మరణించాడని తెలియడంతో సూరిబాబు కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. వెంటనే అమెరికాలోని రంజిత్ స్నేహితులకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రంజిత్ చనిపోయినట్టు స్పష్టమైన సమాచారం అందింది. అయితే రంజిత్ ఎలా చనిపోయాడనే విషయంపై ఎవరికీ సమాచారం లేదు.












Click it and Unblock the Notifications