బాబా రామ్దేవ్కు ఎన్ఆర్ఐల మద్దతు

బ్రిటీష్ వాళ్లు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి రెండు వందల కోట్ల రూపాయలకు మించి లూటీ చేయలేదని కానీ ఆరవయ్యేళ్లలో పదిహేను వందల బిలియన్ డాలర్లను భారత్ను పాలిస్తున్న వారు లూటీ చేశారని న్యూజెర్సీకి చెందిన ప్రకాశ్ కపిలా ఆరోపించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఎన్ఆర్ఐ కూడా అన్నాహజారే జన్ లోక్పాల్ బిల్లుకు, బాబా రామ్ దేవ్ నల్లడబ్బు వెనక్కి తెప్పించే ఆందోళనలకు మద్దతు ప్రకటించాలని కోరారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఉద్యమంలో భాగంగా 2జి కుంభకోణానికి వ్యతిరేకంగా పిఎఫ్ఎల్ కిల్ కరెప్షన్ పేరిట ప్రచారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇటీవల జన్ లోక్పాల్ బిల్లుకు మద్దతుగా పిఎఫ్ఎల్ 240 మైల్స్ దూరం దండి మార్చ్ నిర్వహించినట్టు చెప్పారు.
కాగా న్యూఢిల్లీలోని బాబా రామ్దేవ్ దీక్షను ప్రభుత్వం భగ్నం చేసి హరిద్వార్ పంపించింది. న్యూఢిల్లీలో బాబాపై దొమ్మీ కేసు పెట్టింది. 15 రోజుల పాటు బాబా న్యూఢిల్లీ రాకుండా ఆంక్షలు విధించింది. అయితే హరిద్వార్ చేరుకున్న బాబా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్టు ప్రకటించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications