ఇద్దరికి రేడియో ట్యాగ్స్ తొలగింపు

ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు చేరిన విషయం తెలిసిందే. అందులోనూ తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. వీసా అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలపై అమెరికా అధికారులు ఆ విశ్వవిద్యాలయాన్ని మూసేశారు. అంతేకాకుండా, భారతీయ విద్యార్థులను అనుమానిస్తూ వారికి రేడియో ట్యాగులను అమర్చారు. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications