గల్ఫ్లో తెలంగాణవారికి సీమాంధ్రుల సాయం: పట్టని నేతలు

తెలంగాణ వాదాన్ని నెత్తిన పెట్టుకొని నిత్యం ప్రచార సాధనాలలో ఊదరగొట్టే ఓ స్థానిక ఎంపీ సైతం హామీనిచ్చినప్పటికీ అది నెరవేరలేదని తెలుస్తోంది. కానీ ప్రాంతీయ తత్వాలను పక్కన పెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన సలీం మాత్రం నడుం బిగించాడు. ఆయన కూడా గల్ఫ్లో పెద్ద డబ్బున్న వాడు కాదు. మామూలు సైకిల్ దుకాణం నడుపుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఆయనది చిత్తూరు జిల్లా. అలాంటి సాధారణ వ్యక్తి ప్రాంతీయ భావాలను పక్కన పెట్టి మానవత్వాన్ని తన మదిలో నింపుకొని వారం రోజుల పాటు అక్కడ ఉండే భారతీయులను కలిసి పరిస్థితి వివరించి డబ్బులు సేకరించి స్వామి మృతదేహం సొంత రాష్ట్రానికి రావడానికి సహాయపడ్డాడు. ఇదొక్కటే ఉదాహరణ కాదు. గతంలో తెరాస పార్టీ శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఓమన్లో మరణించగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లూరి హరిబాబు మస్కట్కు తీసుకు వచ్చి హైదరాబాద్ పంపించి మానవత్వం కలిగిన తమకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications