23న కువైట్లో వైయస్సార్సీ ఎన్నారైల మీట్

ఈ మహాసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కె. శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, రెహ్మాన్, సురేష్ బాబు, రాజ్ ఠాగూర్, రామ్మోహన్ హాజరవుతారు. వీరంతా ఈ నెల 22వ తేదీన కువైట్కు ప్రయాణం అవుతున్నారు. గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభను ఓ వేదికగా వాడుకుంటామని, భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో ఇటువంటి సదస్సులు నిర్వహిస్తామని వెంకట్ చెప్పారు.












Click it and Unblock the Notifications