వైఎస్ లో ఎంతో మార్పు

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ లో గణనీయమైన మార్పు కన్పిస్తోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తనను నమ్ముకున్న వారికి తోచిన సాయం రకరకాల రూపాల్లో చేశేశారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు కూడా ఆయన మనుషులకే దక్కాయి.వారికి భారీగా అడ్వాన్సులు కూడా లభించాయి. కుమారుడు జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యంలో ఈ కాంట్రాక్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు.
More From
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్!












Click it and Unblock the Notifications