'ఏపీకే లాభమన్నారు, కేసీఆర్-వైయస్ ఏం మాట్లాడుకున్నారో'
హైదరాబాద్: రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విడిపోవడం తమకు సమ్మతమేనని చెప్పమని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస చీఫ్ కేసీఆర్ చెప్పారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఏపీకే లాభమని కేసీఆర్ నాడు తమకు చెప్పారని విభజనకు ముందు జరిగిన అంశాలను కొన్నింటిని తెలిపారు. విడిపోవడానికి మేము సమ్మతమేనని కేసీఆర్ చెప్పమన్నారు. అప్పుడు సిట్టింగ్ మొదలవుతుందని, కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి అవుతుందని చెప్పారని తెలిపారు.

తనకు వేరే ఆశలేమి తనకు లేవని, రాష్ట్ర విభజన ఒక్కటే తన ఆశ అని నాడు కేసీఆర్ చెప్పారని తెలిపారు. తాను కూడా కేసీఆర్తో ఏకీభవించి వెంటనే వైయస్ రాజశేఖరరెడ్డికి చెప్పానన్నారు. కేసీఆర్- వైయస్సార్ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ ఎంపీల వల్లే సాధ్యమైందని కూడా ఉండవల్లి చెప్పారు. 2009 తర్వాత కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ అనే ఒక బొమ్మను ఊరేగిస్తూ తిరిగి, ఆయనను హైలైట్ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కూడా చెప్పారన్నారు. కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష ఏమిటో తమకు తెలుసని, కానీ తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుతుందనే తాము బయటపెట్టలేదని జైపాల్ రెడ్డి స్పష్టం చేశారన్నారు.ో
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications