అతను వన్ డౌన్ కి రావాలి ! అప్పుడే సెమీస్ కి.. లేదంటే ఇంటికే
సూపర్ 8లో భాగంగా ఎల్లుండి చెన్నైలో భారత్-జింబాబ్వే మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ ఏలో ఆడిన తొలి మ్యాచ్ లోనే భారీ విజయాలతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు సెమీస్ రేసుకు గట్టి పోటీదారులుగా నిలిచారు. ఈ నేపథ్యంలో భారత్ జింబాబ్వే, వెస్టిండీస్ తో జరిగే తదుపరి మ్యాచ్ లను కచ్చితంగా గెలవడంతో పాటు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే నెట్ రన్ రేట్ కలిసొచ్చి సూపర్ 8 నుంచి సెమీస్ బెర్త్ ఖరారుచేసుకోవచ్చు.
Video Published On: Tuesday, Feb 24, 2026, 07:44 [IST]


Click it and Unblock the Notifications