Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్కూల్స్ లోనే బ్రేక్‌ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కడుపు నిండా భోజనం

Google Oneindia News
Telangana Budget 2026

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల కోసం 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 'బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ-ప్రైమరీ స్థాయి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ప్రతి విద్యార్థికి ఉదయం పూట నాణ్యమైన పోషకాలను అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మరో కీలక సంస్కరణగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కూడా ఇకపై మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు.

Video Published On: Friday, Mar 20, 2026, 05:59 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా