ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం విచారకరం: వైయస్ జగన్

రైతుకు మంచి జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుందని జగన్ అన్నారు. రాష్ట్ర రైతుకు దెబ్బ మీద దెబ్బ పడుతోందన్నారు. తుఫాను, అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయన్నారు. వ్యవసాయం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఆయన అన్నారు. వరుస విపత్తులతో రాష్ట్ర రైతులు అల్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర సర్కార్ రైతులకు అందించే సాయంలో ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతున్నాయన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అపాయింట్మెంట్ కోరామని, అయితే ఆయన ఇవ్వలేదని జగన్ తెలిపారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications