ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ
01- శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం
02- వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవాసాంధ్రులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటన
- నెల్లూరులో ఆరో విడత భూమి పంపిణీ ప్రారంభం
- దివంగత ముఖ్యమంత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటన
03- విశాఖపట్నం సమీపాన అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన బ్రాండిక్స్ ఇండియా అప్పెరల్ సిటీకి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు
04- ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంతరానికి 200 మెగావాట్ల వాయు విద్యుత్ ఉత్పత్తి కాగలదని విండ్ టర్పైన్ మాన్యుఫాక్చరింగ్ తెలిపింది.
05- ముగిసిన శ్రీకృష్ణా ట్రిబ్యునల్ విచారణ
06- అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు సిఎం రోశయ్య ప్రకటన
- ఆధార్ ఫైలట్ ప్రాజెక్టులో రాష్ట్రానికి స్థానం కల్పించాలని సిఎం రోశయ్య యుఐడిఏఐ చైర్మన్ కు లేఖ
- రక్షిత మంచినీటికి రూ.467.68 కోట్ల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
07- ఎమ్మెల్యే బస్వరాజు సారయ్యపై కిరోసిన్ తో దాడి చేసిన తెలంగాణ వాదులు
- పరిశ్రమలకు విద్యుత్ కోత పూర్తిగా ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం ప్రకటన
సమగ్ర శిశు అభివృద్ధి పథకం పనితీరు మెరుగు పర్చేందుకు మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు
08- హైదరాబాదు, రంగారెడ్డి స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు ముగింపు
- కెజి బేసిన గ్యాస్ ను ప్రైవేటు పరం చేయవద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు
09- ప్రజాపథం విజయవంతం అయినట్లు ప్రకటించిన సిఎం రోశయ్య
10- గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బ్యారేజీలను అడ్డుకుంటామని సిఎం రోశయ్య ప్రకటన
- ప్రాంతీయ సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని అది కేంద్రం చూసుకునే వ్యవహారమని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
12- నిధుల కొరత ఉన్నా కళారంగాన్ని ప్రోత్సహిస్తామని సిఎం రోశయ్య ప్రకటన
13- 20 లక్షల బోగస్ కార్డులు ఏరివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన
- ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా కౌన్సిల్ పునరుద్దరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన
- ప్రభుత్వ ఉద్యోగులకు ఎపిజిఎల్ఐ పాలసీల జారీ
14- ఆరోగ్య విభాగాల కూటమికి ఆరోగ్యరక్షను రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం ప్రకటన
- ప్రతిభ కలిగిన విదార్థులకు కార్పోరేట్ విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన
15- వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర లేదని సబిత ప్రకటన
17- ప్రజాపథం ముగింపు
- నరరూప రాక్షసుడు, గజదొంగ తాడిపర్తి(రుద్రాక్షపల్లి) రామారావు హత్య
- ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఆరు లక్షలు దాటినట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
19- కోస్తా జిల్లాలలో లైలా తుఫాన్
20- ఇందిరమ్మ పథకంలో 8 ప్రాజెక్టులకు ప్రభుత్వం అంగీకారం
21- కొత్త వర్సిటీలకు నిధులు రాబట్టేందుకు యుడిసితో ప్రభుత్వం చర్చలు
22- టిటిడిలో కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకన్న 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని ఇంటికి పంపిస్తున్నట్లు టిటిడి పాలకమండలి ప్రకటన
- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
23- పురాతన చాళుక్యుల దేవాలయం గుంటూరు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామంలో కనుగొన్నారు. 7వ శతాబ్ధానికి చెందినదిగా గుర్తించారు
- తెలుగు గీతాల రచయిత వేటూరి సుందరరామమూర్తి కన్నుమూత
24- వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రకటించిన ప్రభుత్వం
25- వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు ఆగవని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
26- సింగపూర్ సంస్థ సహకాలంతో థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం, ఒప్పందాలపై సంతకాలు చేసిన సిఎం రోశయ్య
27- 101 గంటల పాటు నిరంతరాయంగా జరిగిన అన్నమయ్య సంకీర్తనార్చనకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. విజయవాడలో ముగిసిన ఈ సహస్రనామ సంకీర్తనార్చనలో ఐదువేల మంది కళాకారులు ఐదురోజుల పాటు 1008 కీర్తనలు ఏకధాటిగా ఆలపించారు.
- కుప్పకూలిన శ్రీకాళహస్తి చారిత్రక గోపురం
28- తెదేపా మహానాడు ప్రారంభం
29- పవర్ పండింగ్ ప్రాజెక్టులు పరిశీలించాలని కేంద్రానికి సిఎం రోశయ్య లేఖ
30- పొగాకు నియంత్రణ కార్యక్రమాలు ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటన
31- ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కు యత్నం... విద్యార్థి సుబ్బారెడ్డి అరెస్టు
జూన్
01-
రాష్ట్రంలో
ఐటి
పెట్టుబడులను
ప్రోత్సహిస్తున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
02-
ఐటి
రంగంలో
పదిలక్షలమందికి
ఉపాధి
కల్పిస్తున్నట్లు
సిఎం
ప్రకటన
03-
అనకాపల్లిలో
కూలిన
హెలికాప్టర్..
పైలట్
మృతి
04-
మార్కెట్
ధరకే
రాజీవ్
స్వగృహ
కల్పిస్తున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
-
విద్యుత్
సంస్కరణలకు
రూ.388
కోట్లు
విడుదల
-
హైదరాబాదులో
బొటానికల్
పార్కు
ప్రారంభం
05-
తిరుమలలో
డ్రెస్
కోడ్
అమలు
చేస్తున్నట్లు
ప్రకటన
-
రాష్ట్రంలో
తొలిసారిగా
పాస్
పోర్టు
హ్యాకింగ్
సంచలనం...
ముఠాను
పట్టుకున్న
పోలీసులు
06-
ఎంసెట్
స్కాం
ప్రధాన
సూత్రదారి
గురివిరెడ్డి
అరెస్టు
07-
రాష్ట్రంలో
ఆరు
కొత్త
పాస్
పోర్టు
కార్యాలయాల
ఏర్పాటుకు
కేంద్ర
ప్రభుత్వం
అంగీకారం
-సదరన్
ఇండస్ట్రియల్
కారిడార్
ల
ఏర్పాటుకు
ఏపి
ప్రభుత్వం
ప్రతిపాదన
08-
అంటువ్యాధులు
రాకుండా
ముందస్తుగా
ప్రతి
గ్రామానికి
రూ.పదివేల
నిధులు
ఇస్తున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
09-
పాఠ్యాంశంగా
విపత్తు
నిర్వహణ
ను
ప్రవేశపెడుతున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
10-
శ్రీకాళహస్తి
రాయల
రాజగోపురాన్ని
పునర్
నిర్మించేందుకు
కమిటీని
వేసిన
ప్రభుత్వం
11-
బోధనా
ఫీజుల
చెల్లింపు
అర్హతలకు
మార్గదర్శకాలు
ప్రకటించి
న
ప్రభుత్వం
12-
టివి
ఛానల్సులో
రియాల్టీ
షోలలో
చిన్న
పిల్లలచే
చేయించే
నృత్యాలపై
రాష్ట్ర
మానవహక్కుల
కమిషన
నిషేదం
13-
చెంచు
జాతి
పిల్లలకు
కార్పోరేట్
విద్య
కల్పిస్తున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
14-
ఫారెస్టు
స్మగ్లర్లపై
ఉక్కుపాదం
మోపుతున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
15-
2013లో
కాకతీయ
సామ్రాజ్యం
8వ
శతాబ్ధి
మహోత్సవాలు
నిర్వహిస్తున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
16-
వైఎస్
స్మృతి
వనానికి
కేంద్ర
పర్యావరణ
శాఖ
అనుమతి
17-
పులికాట్
సరస్సు
అభివృద్ధి
చేస్తున్నట్లు
కేంద్రం
ప్రకటన
18-
ఏపి
2010-15
కాలానికి
కొత్త
పారిశ్రామిక
విధానానికి
రాష్ట్ర
కేబినెట్
ఆమోదం
19-
బయటపడిన
రైల్వే
రిక్రూట్
మెంట్
స్కాం
-
టీవీ
ఛానల్సులో
ప్రసారం
చేసే
రియాల్టీషో
ఆట
నిలిపివేస్తూ
మానవహక్కుల
సంఘం
ఇచ్చిన
ఆదేశాలపై
హైకోర్టు
స్టే
20-
ఈఎంఆర్ఐ
పనితీరుపై
కమిటీ
ఏర్పాటు
21-
పది
లక్షల
మొక్కలు
నాటుతున్నట్లు
ప్రభుత్వం
ప్రకటన
23-
రాష్ట్రంలో
స్వైన్
ఫ్లూ
ప్రభావం
లేదని
ఆరోగ్య
శాఖ
ప్రకటన
24-
7
లక్షల
బోగస్
రేషన్
కార్డులు
ఏరివేసినట్లు
ప్రభుత్వం
ప్రకటన
24-
నాగార్జున
సాగర్
ఆధునీకరణకు
క్లియరెన్సు
26-
మూడు
నెలల
పాటు
మునిసిపల్
ఎన్నికలు
వాయిదా
27-
ప్రజా
సంక్షేమంకోసమే
పెట్రో
ఆదాయమని
ప్రకటించిన
సిఎం
రోశయ్య
28-
రూ.18.138
కోట్ల
పెట్టుబడితో
నెలకొల్పే
27
బారీ
పరిశ్రమలకు
ముఖ్యమంత్రి
అధ్యక్షతన
సమావేశమైన
ఏపి
ప్రభుత్వం
పెట్టుబడుల
ప్రోత్సాహక
మండలి
అనుమతి
ఇచ్చింది.
29-
కొత్త
ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ(ఐటీ)
విధానాన్ని
ప్రభుత్వం
ప్రకటించింది.
-
చిత్తూరు
జిల్లా
పాకాలా,
అనంతపూర్
జిల్లా
ధర్మవరం
మధ్య
కొత్త
బ్రాడ్
గేజ్
గా
మార్చిన
రైలు
మార్గాన్ని
ముఖ్యమంత్రి
రోశయ్య
ప్రారంభించారు
30-
అల్మట్టి
డ్యాం
వివాదంపై
ఆంధ్రప్రదేశ్
వాదనను
కృష్ణా
జలాల
ట్రిబ్యునల్
కొట్టివేసింది.
జూలై
01-
అల్మట్టీపై
రీసర్వే
సాధ్యం
కాదని
తేల్చి
చెప్పిన
కృష్ణా
ట్రిబ్యునల్
-
సిరిసిల్ల,
వేములవాడ
ఉప
ఎన్నికలకు
హైకోర్టు
ఆదేశం
-
ఐదేళ్ల
తర్వాత
సిఎంతో
చంద్రబాబు
భేటీ
02-
పెంచిన
గ్యాస్
భారం
మోయటం
సాధ్యం
కాదని
తెల్చి
చెప్పిన
ప్రభుత్వం
-
జూనియర్
లెక్చరర్
పరీక్షలు
వాయిదా
-
ప్రభుత్వ
ఉద్యోగుల
డిఎ
పెంపు
-
నూతన
పారిశ్రామిక
విధానం
ప్రకటన
03-
మావోయిస్టు
కేంద్ర
కమిటీ
సభ్యుడు
ఆజాద్
ఎన్
కౌంటర్
-
తెలంగాణలోని
12
నియోజకవర్గాలకు
ఉప
ఎన్నికల
నోటిఫికేషన్
04-
ఎన్నికల
కోడ్
ఉల్లంఘన
కేసులో
తెరాస
ఎంపీ
విజయశాంతి
అరెస్టు
05-
500
ఏళ్ల
రాయల
ఉత్సవాలు
ప్రారంభం
06-
డిఎస్సీ-2008లో
30
శాతం
రిజర్వేషన్లను
సమర్థించిన
హైకోర్టు
-
పెట్రో
ధరలకు
నిరసనగా
రాష్ట్రంలో
బంద్
07-
అసెంబ్లీ
వర్షాకాల
సమావేశాలు
ప్రారంభం
08-
బాబ్లీపై
స్తంభించిన
శాసనసభ
-
శిథిల
ఆలయాల
అధ్యయనానికి
నిపుణుల
కమిటీ
ఏర్పాటు
09-
ముగిసిన
ఎన్నికల
నామినేషన్ల
ప్రక్రియ
10-
వైఎస్ఆర్
ప్రజాపార్టీ
రిజిస్ట్రేషన్
-
ఇతర
రాష్ట్రాల్లోని
దూరవిద్య
డిగ్రీలు
చెల్లవన్న
ఉన్నత
విద్యామండలి
12-
జగన్
వర్గం
నేత
అంబటికి
షోకాజ్
నోటీసు
13-
శ్రీహరికోటలో
పిఎస్ఎల్వీ
ప్రయోగం
విజయవంతం
-
జనశక్తి
మాజీనేత
అమర్
అరెస్టు
14-
దక్షిణాది
రాష్ట్రాల
మండలి
ఉపాధ్యక్షునిగా
రోశయ్య
ఎన్నిక
-
సిబిఐ
ప్రత్యేక
డైరెక్టర్
గా
బల్వీందర్
సింగ్
నియామకం
-
ఎన్నికల
నిబంధన
ఉల్లంఘనపై
డిఎస్
కి
ఇసి
మందలింపు
15-
థర్మల్
విద్యుత్
ప్రాజెక్టుకు
నిరసనగా
సోంపేటలో
నిరసన..
కాల్పుల్లో
నలుగురు
మృతి
-
హైదరాబాద్
లో
ఉగ్రవాది
వికారుద్దిన్
అరెస్టు
16-
ముగిసిన
అసెంబ్లీ
వర్షాకాల
సమావేశాలు
17-
ఐకెపి
బృందాలకు
ప్రభుత్వ
భూములు
కేటాయించాలని
మంత్రివర్గ
నిర్ణయం
-
సోంపేట
కాల్పులపై
ప్రభుత్వానికి
హైకోర్టు
నోటీసు
-
బాబ్లీపై
పోరాటంలో
ధర్మాబాద్
లో
చంద్రబాబు
అరెస్టు
18-
చంద్రబాబు
అరెస్టుకు
నిరసనగా
రాష్ట్ర
బంద్
19-
బాబ్లీపై
ఢిల్లీకి
తెదేపా
పార్లమెంటరీ
బృందం
20-
బాబ్లీపై
ఢిల్లీకి
తెదేపా
పార్లమెంటరీ
బృందం
21-
తెదేపా
నేతలపై
మహారాష్ట్ర
దాడిని
ఖండించిన
ప్రభుత్వం
23-
బాబ్లీ
సమస్యలపై
అఖిలపక్షం
భేటీ
-
సిరిసిల్ల,
వేములవాడ
ఉప
ఎన్నికలకు
సుప్రీంకోర్టు
గ్రీన్
సిగ్నల్
-
పరిశ్రమల,
వ్యాపార
వర్గాలకు
విద్యుత్
ఛార్జీలు
పెంపు
24-
బాబ్లీపై
కేంద్రంతో
ప్రభుత్వ
చర్చలు
విఫలం
25-
ఉప
ఎన్నికల
ప్రచారానికి
ముగిసిన
గడువు
-
ఒకే
గొడుగు
కిందకు
పన్నుల
విధానానికి
ప్రభుత్వ
నిర్ణయం
27-
బాబ్లీపై
ఇరు
రాష్ట్రాల
సిఎంల
సమావేశానికి
కేంద్రం
హామీ
28-
తెలంగాణలో
ప్రశాంతంగా
ముగిసిన
ఉప
ఎన్నికలు
29-
నాగార్జునసాగర్
స్పిల్వే
పనులపై
హైకోర్టు
స్టే
ఎత్తివేత
30-
తెలంగాణ
ఉప
ఎన్నికల
ఓట్ల
లెక్కింపు
-
బాబ్లీపై
చర్చకు
ఇరు
రాష్ట్రాలను
ఆహ్వానించిన
కేంద్రం
31-
ఉప
ఎన్నికలలో
తెరాస
ఘనవిజయం
ఆగస్టు
01-
తెలంగాణలో
ముగిసిన
ఉప
ఎన్నికల
ప్రక్రియ,
13
స్థానాల్లో
విజేతల
ప్రకటన
02-
మహారాష్ట్రలో
అక్రమంగా
నిర్మిస్తున్న
ప్రాజెక్టులను
అడ్డుకునే
అంశంపై
సిఎంతో
అఖిలపక్ష
నేతల
భేటి
03-
జనాభా
ప్రాతిపదికన
బార్ల
పంపిణీకి
ప్రభుత్వం
గ్రీన్
సిగ్నల్
-
ఎస్కెయూ
విసి
కుసుమకుమారిపై
వేటు
వేస్తూ
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
-
ఉప
ఎన్నికల్లో
గెలిచిన
తెరాస
ఎమ్మెల్యేల
ప్రమాణ
స్వీకారం
04-
ఆంధ్ర
ప్రాంత
మంత్రులతో
శ్రీకృష్ణ
కమిటీ
భేటీ
05-
కాంగ్రెస్
ఎమ్మెల్యే
కొండా
సురేఖకు
అధిష్టానం
షోకాజ్
నోటీసు
ఉన్నత
విద్యా
మండలి
చైర్మన్
కెసి
రెడ్డి
పదవీకాలం
పొడిగింపు
అంతర్జాతీయ
మహిళా
దినోత్సవం
రోజుల
సెలవు
ప్రకటించిన
ప్రభుత్వం
06-
వృత్తి
విద్యా
ఫీజులను
పెంచుతూ
ప్రభుత్వ
నిర్ణయం
-
ప్రణబ్
తో
తెలంగాణ
ఎంపీల
భేటీ
ప్రభుత్వంతో
వైద్యుల
చర్చలు
విఫలం
-
శ్రీరాంసాగర్
నీటి
విడుదలకు
ప్రభుత్వ
కమిటీ
ఏర్పాటు
07-
బాబ్లీపై
పోరుకు
9
మందితో
తెదేపా
కమిటీ
08-
హైదరాబాద్
పై
ఉగ్రవాదుల
కన్నుందని
నిఘా
వర్గాల
హెచ్చరిక
10-
ఐసెట్,
ఇంజనీరింగ్
కౌన్సెలింగ్
తేదీలు
ఖరారు
-
ముంపు
ప్రాంతాల
పునరుద్దరణ
వేగవంతం
అధికారులకు
సిఎం
ఆదేశం
11-
తితిదేలో
ప్లాస్టిక్
వాడకం
నిషేధించాలని
సిఎం
ఆదేశం
-
హైదరాబాదులో
దక్షిణాది
రాష్ట్రాల
డిజిపిల
సమావేశం
ప్రారంభం
12-
ఎస్కెయు
విసి
తొలగింపుపై
హైకోర్టు
స్టే
13-
ఐసెట్
నోటిఫికేషన్
విడుదల
-
సిఎం
రోశయ్యకు
స్వైన్
ఫ్లూ
పరీక్షలు
14-
ఎమ్మార్
అక్రమాలపై
విచారణ
నిర్వహించాలని
ప్రభత్వ
నిర్ణయం
15-
హైదరాబాదు
చేరుకున్న
కామన్వెల్తు
క్రీడాజ్యోతి
-
ఆర్డీఎస్
తూముల
ధ్వంసం
-
రాష్ట్రవ్యాప్తంగా
తితిదే
ఆధ్వర్యంలో
కళ్యాణమస్తు
వివాహాలు
16-
సోని
ఇండియన్
ఐడల్
గా
శ్రీరామ్
గెలుపు
-
మున్సిపల్
ఎన్నికలు
నిరవధిక
వాయిదా
-
స్వాతంత్ర్య
దినోత్సవ
వేడుకలలో
సమాచార
శాఖ
శకటానికి
ప్రథమ
బహుమతి
17-
కృషి
బ్యాంకు
డిపాజిట్లు
చెల్లింపుకు
హైకోర్టు
అనుమతి
-
మావోలపై
నిషేధం
పొడిగిస్తూ
ప్రభుత్వ
నిర్ణయం
-
తితిదే
టిక్కెట్ల
కుంభకోణంపై
సిఎంకు
విజిలెన్స్
నివేదిక
18-
ఉన్నత
విద్యా
మండలి
చైర్మన్
గా
జయప్రకాశ్
రావు
నియామకం
19-
సత్యం
మాజీ
చైర్మన్
రామలింగరాజుకు
బెయిలు
మంజూరు
20-
హైదరాబాద్
సరోజినీదైవి
కంటి
ఆసుపత్రిలో
వైద్యుల
నిర్లక్ష్యంతో
కంటి
చూపు
కోల్పోయిన
ఐదుగురు
21-
భూకబ్జాలు,
మైనింగ్
పై
పోరాటానికి
ప్రతిపక్షాల
నిర్ణయం
24-
తితిదేకి
పాలకమండలి
బదులు
స్పెసిఫైడ్
అథారిటీ
ఏర్పాటు
25-
రాష్ట్రంలో
కొత్త
ఐటిఐల
ఏర్పాటుకు
ప్రభుత్వం
గ్రీన్
సిగ్నల్
26-
భారీ
వర్షాలతో
రాష్ట్రం
అతలాకుతలం,
జలాశయాల్లో
గరిష్ట
స్థాయికి
జలాశయాలు
27-
బయ్యారం
మైనింగ్
అనుమతుల
రద్దుకు
కేంద్రం
ఆదేశం
28-
ముఖ్యమంత్రితో
కేంద్ర
కేబినెట్
సెక్రటరీ
భేటీ
31-
కొత్త
డిజిపిగా
అరవిందరావు
నియామకం