హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నాతకోత్సవం: విద్యార్థినుల కేరింత(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్యార్థినుల కేరింత

విద్యార్థినుల కేరింత

ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

విద్యార్థినుల కేరింత

విద్యార్థినుల కేరింత

అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్‌ను విడుదల చేశారు.

విద్యార్థినుల సందడి

విద్యార్థినుల సందడి

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

స్నాతకోత్సవం

స్నాతకోత్సవం

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

English summary
Convocation held in Koti Womens College Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X