స్నాతకోత్సవం: విద్యార్థినుల కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.
అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.

స్నాతకోత్సవం
హైదరాబాద్ నగరంలోని కోఠి మహిళా కళాశాలలో సోమవారం స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్యార్థినుల కేరింత
ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వనిత దాట్ల ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు.

విద్యార్థినుల కేరింత
అనంతరం ఫ్రొఫెసర్లతో కలిసి కళాశాలకు సంబంధించిన మేగజైన్ను విడుదల చేశారు.

విద్యార్థినుల సందడి
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో సందడిగా మారింది. పట్టాలందుకున్న విద్యార్థులు కేరింతలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

స్నాతకోత్సవం
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీత, ప్రొఫెసర్లు సురేష్ కుమార్, నరసింహా రెడ్డి, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications