ఫిబ్రవరిలో షెడ్యూల్, ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు!

ఏప్రిల్ మధ్య భాగంలో తొలి దశ ఎన్నికలు నిర్వహించి, మొత్తం ఐదు లేక ఆరు దశల్లో ఎన్నికలను పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. గత లోక్సభ ఎన్నికలు 2009 ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకూ మొత్తం ఐదు దశల్లో జరిగాయి. మే 16న ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికలకు మార్చి2న షెడ్యూల్ ప్రకటించారు.
వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. హర్యానా ముందుస్తు ఎన్నికలకు వెళ్తుందని భావిస్తున్నా, ఆ దిశగా ఏ రాష్ట్రం నుంచీ తమకు ఇంత వరకూ విజ్ఞప్తి రాలేదని ఈసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ఉధృతం చేశారు. ఈ నెల చివర్లో ఓటర్ల కొత్త జాబితాను విడుదల చేయనున్నారు.
2009 లోక్సభ ఎన్నికల్లో 71.4 కోట్లమంది ఓటర్లు ఉండగా, 2004 లోక్సభ ఎన్నికల్లో 67.1 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు కొత్త ప్రభుత్వం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి కొంత సమయం ఇవ్వడం కోసం 2014 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరునెలల ఖర్చు కోసం ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదానికి చివరిసారిగా లోక్సభ సమావేశం అవుతుంది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications