అందాల పోటీలు: సెమీస్కు టి అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్: మిస్ సౌత్ ఇండియా పోటీలకు రంగం సిద్ధమైంది. మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 పోటీలకు అడిషన్స్ను నగరంలోని మారియట్ హోటల్లో పెగాసస్ ఈవెంట్ మేకర్స్ సంస్థ నిర్వహించింది. కొంచెం అందం, అంతకుమంచిన ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు అయితే చాలు వారి ప్రతిభకు సానపెడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురిని సెమీఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో వాలెన్స్ మోడల్ మేనేజ్మెంట్స్కు చెందిన వాలెంటినా మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో 16మంది అమ్మాయిలను ఫైనల్స్కు ఎంపిక చేసి వారికి కొచ్చిలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
జనవరి 27న హైదరాబాద్లోని మారియట్ హోటల్లో ఫైనల్స్ నిర్వహించబోతున్నామని చెప్పారు. పెగాసస్ మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మాట్లాడుతూ.. ఇది మిస్ సౌత్ ఇండియా పోటీల 12వ ఎడిషన్ అని చెప్పారు. తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళవారం నిర్వహించిన అడిషన్స్కు 15మంది వచ్చారనీ, వారి నుంచి హనీషా, నేహా చౌదరి, టినా, సెజల్ను సెమీ ఫైనల్స్కు ఎంపిక చేశామని చెప్పారు.
అందాల పోటీలు
మిస్ సౌత్ ఇండియా పోటీలకు రంగం సిద్ధమైంది. మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2015 పోటీలకు అడిషన్స్ను నగరంలోని మారియట్ హోటల్లో పెగాసస్ ఈవెంట్ మేకర్స్ సంస్థ నిర్వహించింది.
అందాల పోటీలు
కొంచెం అందం, అంతకుమంచిన ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు అయితే చాలు వారి ప్రతిభకు సానపెడతామని నిర్వాహకులు పేర్కొన్నారు.
అందాల పోటీలు
తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురిని సెమీఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు.
అందాల పోటీలు
ఈ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో వాలెన్స్ మోడల్ మేనేజ్మెంట్స్కు చెందిన వాలెంటినా మాట్లాడారు.
అందాల పోటీలు
దక్షిణ భారతదేశంలో 16మంది అమ్మాయిలను ఫైనల్స్కు ఎంపిక చేసి వారికి కొచ్చిలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
అందాల పోటీలు
జనవరి 27న హైదరాబాద్లోని మారియట్ హోటల్లో ఫైనల్స్ నిర్వహించబోతున్నామని చెప్పారు.