హైటెక్ సిటిలో నటి శ్రియ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: సినీ నటి శ్రియ శరన్ శుక్రవారం హైటెక్ సిటీలో సందడి చేశారు. మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా రూపొందించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ఫోన్లను ఆమె విపణిలోకి విడుదల చేశారు.
అనంతరం చేతితో గెలాక్సీ ఎస్ 7 ఫోన్ను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అందం.. ఆనందం.. ఆశ్చర్యం... ఇలా పలు రకాలైన హావభావాలను పలికిస్తూ ఈ కార్యక్రమంలో అభిమానులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మనుశర్మ పాల్గొన్నారు.
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించిన సినీ నటి శ్రియ