నీరు బంగారమే: రికార్డు ర్యాలీలో బొంతు, రాజేంద్రప్రసాద్(పిక్చర్స్)
హైదరాబాద్: నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ జాతీయవనం ఎదుట జీహెచ్ఎంసీ, వాక్ ఫర్ వాటర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్, అనిత, నిరంజన్రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ఉప్పల్, వాక్ ఫర్ వాటర్ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు 'ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్ రామ్మోహన్కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

నీరు బంగారమే
నీటి పొదుపునకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని, నీటిని బంగారంలా చూసుకోవాల్సిన తరుణం వచ్చిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

నీరు బంగారమే
ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బంజారాహిల్స్లోని కేబీఆర్ జాతీయవనం ఎదుట జీహెచ్ఎంసీ, వాక్ ఫర్ వాటర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.

నీరు బంగారమే
ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగర దాహార్తి తీర్చేందుకు 150 కి.మీల దూరం నుంచి జలాలను తెచ్చుకుంటున్నామని తెలిపారు. అందువల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.

నీరు బంగారమే
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నీటిని భూగర్భంలో ఇంకేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీరు బంగారమే
‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో మూవీ ఆర్టిస్ట్ తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు.

నీరు బంగారమే
ఈ కార్యక్రమంలో సినీనటుడు తనికెళ్ల భరణి, శివాజీరాజా, శ్రీరామ్, అనిత, నిరంజన్రెడ్డి, జోనల్ కమిషనర్ గౌరవ్ఉప్పల్, వాక్ ఫర్ వాటర్ సొసైటీ ప్రతినిధులు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.

నీరు బంగారమే
కాగా, భారీ మనవహారాన్ని ఏర్పాటు చేసినందుకు ‘ఇండియన్ బుక్ఆఫ్ రికార్డ్సు' సంస్థ ప్రతినిధులు నగర మేయర్ రామ్మోహన్కు రికార్డు నమోదు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications