బాబుతో పోటీకి జగన్ వెనక్కి!

ఆయితే చంద్రబాబు 9వ తేదిన ఢిల్లీలో బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో జగన్ తన పోలవరం వేగవంత నిర్మాణం కోసం చేపట్టనున్న హరితయాత్రను పెంచారు. మొదట 9వ తేదిన పోలవరంలో యాత్రను ముగించి బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే అదే 9వ తేదిన బాబు ఢిల్లీలో యాత్ర చేయడంతో జగన్కు పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో జగన్ ఒక అడుగు వెనక్కి వేసి యాత్రను 10వ తేది వరకు పొడిగించారు. అయితే బాబు ధర్నాకు, జగన్కు సంబంధం ఏమిటా అంటే జగన్ ఏ టార్గెట్తో అయితే లక్ష్యదీక్ష, జనదీక్ష, జలదీక్షలు చేపట్టారో అదే తాపత్రయంతో ఈ హరితయాత్రను నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అదే 9వ తేదిన ఢిల్లీలో చంద్రబాబు బహిరంగ సభ ఉన్నందున జాతీయమీడియాగానీ, రాష్ట్ర మీడియా కానీ దానిపైనే దృష్టి సారిస్తుంది. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, తొందరగా ముఖ్యమంత్రి కావాలనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, చంద్రబాబు ఢిల్లీ సభ కారణంగా మీడియా తనపై దృష్టి సారించదనే ఉద్దేశ్యంతోనే తన యాత్రను ఒకరోజుకు పెంచుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. దీంతో 9వ తేదిన జరగాల్సిన పోలవరం బహిరంగ సభ 10వ తేదికి మారినట్టుగా తెలుస్తోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications