ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: భీమవరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. పాలకొల్లు నియోజకవర్గం నుండి వీరవాసరం మండలం ఈ సెగ్మెంట్లో చేరింది. నరసాపురం, ఉండి, పొలకొల్లు నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఉన్న భీమవరం మొత్తం మండలం ఈ సెగ్మెంట్లోనే చేరింది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో పెద్ద పట్టణం ఇది. ఇక్కడ టిడిపి నుండి నరసింహ రాజు నాలుగు సార్లు గెలిచారు. వెంకట్రామయ్య, భూపతిరాజు విజయకుమార్ రాజు లు రెండేసి సార్లు ఇక్కడే నెగ్గారు. విజయకుమార్ రాజు లోక్సభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. కలిదిండి విజయ నరసింహరాజు అత్తిలి లో కూడా రెండు సార్లు విజయం సాధించారు. ఇక, 2009 , 2014 ఎన్నికల్లో ఇక్కడ ఒకే అభ్యర్ది విజయం సాధించారు.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
భీమవరం
నియోజకవర్గం
లో
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
ఏడు
సార్లు
కాంగ్రెస్..టిడిపి
అయిదు
సార్లు
గెలిచింది.
కెఎంపిపి
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ది
ఒక
సారి
గెలుపొందారు.
2004
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
కాంగ్రెస్
అభ్యర్దిగా
పోటీ
చేసిన
రామాంజనేయులు
ప్రజారాజ్యం
అభ్యర్ది
పై
విజయం
సాధించారు.
రామాజంనేయులు
2014
లో
టిడిపిలో
చేరి
తిరిగి
ఆ
పార్టీ
అభ్యర్దిగా
పోటీ
చేసారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
225646
ఓట్లు
ఉండగా..అందులో
174947
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
రామాంజనేయులుకు
90772
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
గ్రంధి
శ్రీనివాస్
కు
77046
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్య
ర్ది
రామాంజనేయు
లు
13726
ఓట్ల
మెజార్టీతో
గెలు
పొందారు.