ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ముమ్మిడివరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు రిజర్వ్ గా ఈ నియోజకవర్గం జనరల్ గా మారిం ది.1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుండి టిడిపి అభ్యర్దిగా గెలిచిన బాలయోగి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా , ఆ తరువాత లోక్సభ స్పీకర్ గా వ్యవహరించారు. 1999 లో కేంద్రంలో వాజ్పేయ్ ప్రభుత్వం ఒక ఓటుతో పడి పోయినప్పుడు బాలయోగి నిష్పక్షపాతంగా వ్యవహరించారనే కీర్తి సంపాదించారు. 2002 మార్చి లో జరిగిన హెలికాఫ్టర్ ప్ర మాదంలో ఆయన మృతి చెందారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య విజయకుమారి గెలుపొందారు.కాం గ్రెస్ నుండి రెండు సార్లు గెలిచిన బత్తిన సుబ్బారావు సైతం పివి, జలగం క్యాబినెట్లో పని చేసారు. చెల్లి వివేకానంద ఇక్క డ రెండు సార్లు గెలుపొందారు.
11
సార్లు
ఎన్నికలు
జరిగితే..
1955
నుండి
1972
వరకు
చెయ్యేరు
నియోజకవర్గంగా
ఉండగా,
1978
నుండి
ముమ్మిడివరంగా
మారింది.
ఇక్కడ
11
సార్లు
ఎన్నికలు
జరగ్గా
కాంగ్రెస్
అయిదు
సార్లు,
టిడిపి
ఆరు
సార్లు
గెలిచింది.
దళిత
నేత
బత్తిన
సుబ్బారావు
రెండు
సార్లు
కడి
యం,
బూరుగుపూడి
ల్లో
గెలిచారు.
2004
లో
జరిగిన
ఎన్నికల్లో
కాంగ్రెస్
నుండి
విశ్వరూప్
గెలవగా,
2009
ఎన్నికల్లో
సతీష్
కుమార్
గెలుపొందారు.
విశ్వరూప్
2009
లో
అమలాపురం
నుండి
పోటీ
చేసారు.
2014
ఎన్నికల
ముందు
ఇక్కడ
సమీకరణా
ల్లో
మార్పులు
జరిగాయి.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
208297
ఓట్లు
ఉండగా,
172632
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసి
న
బుచ్చిరాజు
కు
98274
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
శ్రీనివాసరావుకు
68376
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
నుండి
బరిలో
నిలిచిన
బుచ్చి
రాజుకు
29538
ఓట్ల
మెజార్టీ
వచ్చింది.