ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పిఠాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు పూర్తిగా ఈ సెగ్మెంట్ లో వి లీనం అయ్యాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 2009 లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో టిడిపి మిత్రపక్షంగా ఉన్న బిజెపి తరపున పోటీ చేసిన దొరబాబు టరమ్ చివరలో శాసనసభకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడి నుండి గెలిచిన కె మోహనరావు కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2009 లో ఇక్కడ నుండి ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీత టిడిపి అభ్యర్ది వర్మ పై 1036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 లో ఆయనకు టిడిపి టిక్కెట్ దక్కలేదు.
15
సార్లు
ఎన్నికలు..
ఇక్కడ
మొత్తం
15
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు,
టిడిపి
మూడు
సార్లు,
ప్రజాపార్టీ
రెండు
సార్లు
,
సిపిఐ,
బిజెపి,ప్రజారాజ్యం
ఒక్కో
సారి
గెలిచాయి.
ఒక
సారి
స్వతంత్ర
అభ్యర్ది
గెలుపొందారు.
2009
తరువాత
మారిన
రాజ
కీయ
సమీకరణాల్లో
భాగంగా
మాజీ
ఎమ్మెల్యే
పెండం
దొరబాబు
వైసిపి
లో
చేరారు.
2014
లో
టిడిపి
నుండి
వర్మకు
సీటు
ఇ
వ్వక
పోవటంతో
ఆయన
స్వతంత్ర
అభ్యర్దిగా
బరిలోకి
దిగారు.
2014
ఎన్నికల్లో
స్వతంత్ర
అభ్యర్ది
గెలుపు..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
213512
ఓట్లు
ఉండగా,
అందులో
168616
ఓట్లు
పోలయ్యాయి.
స్వతంత్ర
అభ్యర్దిగా
పోటీ
చేసిన
వర్మ
కు
97511
ఓట్లు
రాగా
,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
పెండెం
దొరబాబుకు
50431
ఓట్లు
వచ్చాయి.
స్వతంత్ర
అభ్య
ర్ది
వర్మ
47080
ఓట్ల
మెజార్టీ
తో
గెలుపొందారు.
ఎన్నికల్లో
గెలిచిన
వర్మ
తిరిగి
టిడిపిలో
చేరారు.