ఆ రెండు కులాలు, ఆ రెండు పత్రికలు
గతంలో
వైఎస్
మాటి
మాటికీ
ఆ
రెండు
పత్రికలు
అంటూ
విమర్శించేవారు.
కోస్తా
ఆంధ్రకు
చెందిన
ఒక
అగ్రకులం
చేతుల్లో
ఆ
రెండు
పత్రికలు
ఉండడం,
అవి
కాంగ్రెస్
కు
వ్యతిరేకంగా
అదేపనిగా
వార్తాకథనాలు
రాయడం
వైఎస్
కు
చికాకు
కలిగించి
ఉండవచ్చు.
ఇప్పుడు
వైఎస్
స్వయంగా
"సాక్షి"
పత్రిక
పెట్టుకుంటున్న
నేపధ్యంలో
ఆయన
ఆ
రెండు
పత్రికల
మీద
దాడి
చేయడం
మానుకున్నారు.
రెడ్డి
కులస్తులు
ఈ
రాష్ట్రాన్ని
32
ఏళ్ళు,
కమ్మ
కులస్ధులు
16
ఏళ్ళు
పరిపాలించారని,
జనాభాలో
అత్యధిక
శాతం
ఉన్న
బిసి,ఎస్
సి,
ఎస్
టిలు
రాజ్యాధికారానికి
దూరంగా
ఉంటున్నారని
బలహీనవర్గాల
సాధికార
వేదిక
గత
కొంతకాలంగా
చేస్తున్న
వ్యాఖ్యలు
సంచలనం
కలిగిస్తున్నాయి.
ఈ
వేదిక
చైర్మన్
గా
మాజీ
ఐఎఎస్
అధికారి
కాకి
మాధవరావు
వ్యవహరిస్తున్నారు.
ఈ
వేదికకు
కొందరు
ప్రొఫెసర్లు
బాసటగా
ఉన్నారు.
చిరంజీవి
పార్టీకి
ఈ
వేదిక
వెలుపలి
నుంచి
మద్దతు
ఇచ్చే
అవకాశాలు
కన్పిస్తున్నాయి.