పురంధరేశ్వరిపై పోటీకి బాలయ్య నో!

బాలకృష్ణ ఆవేశపరుడు కాబట్టి ఆయనను రెచగొట్టి వైజాగ్ లో పురంధరేశ్వరిపై పోటీ చేయించాలను చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. అది ఫలించలేదు. వైజాగ్ విషయం తెలుసుకున్న తూర్పు గోదావరి జిల్లా టిడిపి నాయకులు రెండు రోజుల క్రితం బాలకృష్ణను కలిసి రాజమండ్రి నుంచి పోటీచేయమని కోరినట్టు తెలిసింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన అన్నట్టు చెబుతున్నారు. బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తారని దగ్గుబాటి దంపతులు విమర్శించిన విషయం విదితమే.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications