కుప్పంలో బాబుకు ఎదురు

తిరుపతిలో చిరంజీవి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి అన్ని పార్టీల్లోని రెడ్డి నాయకుల మద్దతును సమీకరించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి చివరి రెండు రోజులూ తిరుపతిలోనే మకాం వేసి గెలుపు కోసం బాగా కష్టపడవలసి వచ్చింది. ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా ఉండడం కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డికి కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. తెలుగుదేశం అభ్యర్ధి సీరియస్ గా ప్రచారం చేయకపోవడం కూడా కాంగ్రెస్ కు మంచిదంటున్నారు. పాలకొల్లులో కూడా చిరంజీవి గెలుపు అంత ఈజీ కాదని వినిపిస్తోంది. అక్కడ ఆయనకు తెలుగుదేశం అభ్యర్ధి అయిన డాక్టరుకు హోరాహోరీ పోరు సాగింది. చిరంజీవి ఓడినా, గెలిచినా అతికొద్ది ఓట్ల వ్యత్యాసంతోనే అని పరిశీలకులు చెబుతున్నారు.
More From
-
తిరుమలలో శ్రీవారి సేవలు మూడురోజుల పాటు రద్దు -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ వాసుల కోసం బాలకృష్ణ తీపికబురు.. త్వరలో తుళ్ళూరులో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!!












Click it and Unblock the Notifications