కుల సభల్లో చిరు వ్యాఖ్యలు

నిన్న రాత్రే కుకట్ పల్లిలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడిన చిరంజీవి ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే బ్రాహ్మణ ఆర్ధిక సహాయ సంస్ధను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సమాజంలో బ్రాహ్మణులు ఆర్ధికంగా బాగా అణగారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మూడు ప్రధాన కులాలకు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర కులాలను కలుపుకుని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కమ్మ కులానికి, వైఎస్ రెడ్డి కులానికి, చిరంజీవి కాపు కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications