ఎన్టీఆర్, చిరు సిన్మాలపై నిషేధం?

ఎన్నికల సమయంలో దూరదర్శన్లో రాజకీయ పార్టీల నేతల సినిమాలను ప్రదర్శించరాదనే నిబంధన చాలాకాలంగా అమలులో ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ప్రైవేటు టీవీ ఛానళ్లలో ఇలాంటి నిబంధన లేదని ఇప్పుడు వాటిలోనూ నిషేధం ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చిరంజీవి, పవన్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్లు తమ పార్టీల తరఫున పెద్దఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. వీరి సినిమాల ప్రదర్శనను ఎన్నికలయ్యేవరకు ప్రైవేటు ఛానళ్లలోనూ నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించబోతోంది. దీనిపై శనివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆర్థిక మంత్రి రోశయ్య పార్టీ నేతలతో చర్చించారు. సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించారు.
More From
-
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications